ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: 35 మంది బీజేపీ నేతలపై కేసునమోదు.. విషయం ఏంటంటే...

ABN, First Publish Date - 2023-11-10T10:10:25+05:30

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ పోలీసుల అనుమతి

అడయార్‌(చెన్నై): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ పోలీసుల అనుమతి లేకుండా ధర్నా చేసారంటూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధుల సహా 35 మందిపై పోలీసులు నమోదు చేశారు. బీహార్‌(Bihar) రాష్ట్రంలో చేపట్టిన కులగణన నివేదికను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా తమిళనాడు మహిళా మోర్చా(Tamil Nadu Mahila Morcha) ఆధ్వర్యంలో కూడా ఆందోళనకు నుంగంబాక్కం పోలీసులు అనుమతి కోరగా, వారు నిరాకరించారు. అయినప్పటికీ మహిళామోర్చా నేతలు ఆందోళన చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-11-10T10:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising