ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSR Ghat: వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళి.. ఈ సారి సాంప్రదాయ ఆచారాలను పక్కన పెట్టాడని..

ABN, First Publish Date - 2023-07-08T17:16:36+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు.

ఏపీ సీఎం జగన్ ఫైల్ ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) 74వ జయంతి సందర్బంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ ఘాట్‌లో జగన్ వెంట తల్లి విజయమ్మ ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు రావాల్సి ఉండగా 2.30 గంటలు ఆలస్యంగా జగన్ ఇడుపులపాయకు వచ్చారు. వైఎస్ మరణానంతరం తొలిసారిగా జయంతి కార్యక్రమంలో సాయంత్రం ప్రార్ధనలు చేశారు. చెల్లెలు షర్మిళపై విభేదాలతోనే ఈ సారి సాంప్రదాయ ఆచారాలను జగన్ రెడ్డి పక్కన పెట్టాడని జనంలో వాదనలు వినిపిస్తోన్నాయి.

Updated Date - 2023-07-08T17:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising