Home » YSR Kadapa
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట (Rajampeta) నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్గా ఉన్న రాజకీయ అంశం మేడా, ఆకేపాటి అన్నదమ్ముల (Meda, Akepati Brothers) అలకపాన్పు అంశం. వైసీపీలో ప్రధానమైన ఇరువురు నాయకులు జడ్పీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాధరెడ్డి, మరో కీలక నాయకుడు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈ ఇరువురు నాయకులకు ప్రధానమైన సోదరులు ఇరువురు ఉన్నారు. వీరి అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది...
సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం.. వీలైతే జగన్ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యం అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని ఆమె అన్నారు.
Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...
YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,
హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది...
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓ వైపు అనాలోచిత నిర్ణయాలతో న్యాయస్థానాల్లో ఊహించని షాకులు.. మరోవైపు ప్రజల్లో నిరసన సెగలతో వైసీపీ సిట్టింగ్లు (YSRCP Sitting Mlas) జనాల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.