ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Giridhar Reddy: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరోక్ష విమర్శలు

ABN, First Publish Date - 2023-07-22T18:58:50+05:30

వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP leader Kotamreddy Giridhar Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP leader Kotamreddy Giridhar Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జీజీహెచ్‌లో రోగులు మృతి చెందడం దురదృష్టమని, రోగులు చనిపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


ఈ సంఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో కరోనా సమయంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదంటూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-07-22T19:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising