ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూసివేత

ABN, First Publish Date - 2023-10-28T21:29:14+05:30

చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు.

తిరుమల: చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. నేటి అర్ధరాత్రి 1:05 నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసి వేశారు. రేపు తెల్లవారుజామున 3:15 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకొనున్నాయి. పుణ్యావహచనం,శుద్ధి అనంతరం ఏకాంతంగా శ్రీవారికీ సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను అర్చకులు నిర్వహించనున్నారు. గ్రహణం నేపథ్యంలో 13 గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. అన్నదానం, లడ్డూ కౌంటర్లను టీటీడీ మూసివేసింది.

Updated Date - 2023-10-28T21:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising