ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnala: సీఎం కేసీఆర్ తీరుపై పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-21T18:43:22+05:30

గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


"చర్చకు రాకుండా, ఫాం హౌస్‌లో పడుకొని మీ నేతలతో మాట్లాడిస్తున్నావా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజల ముందుకు ఎందుకు రావు. ఏ మాటమీద నిలబడ్డావు నీవు. విద్యుత్ విషయంలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారం. సాగునీటి ప్రాజెక్టులలోనూ అన్యాయం చేశారు. మేము ఎప్పుడూ హామీ ఇచ్చినా నెరవేర్చాం. ఇప్పుడు కూడా ఇచ్చిన గ్యారంటీ స్కీంలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది." అని పొన్నాల ఫైర్ అయ్యారు.

Updated Date - 2023-09-21T18:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising