ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh : కుర్చీలు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దగా చేశారు

ABN, First Publish Date - 2023-03-27T11:45:54+05:30

వడ్డెర సామాజిక వర్గీయులు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీసత్యసాయి : నేడు యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh).. వడ్డెర సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం (Jagan Government) అన్యాయం చేసిందన్నారు. వడ్డెర వృత్తి చేసుకునేందుకు గతంలో కేటాయించిన.. క్వారీలను సైతం వైసీపీ నేతలు కబ్జా చేశారని నారా లోకేశ్ పేర్కొన్నారు. కుర్చీలు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దగా చేశారన్నారు. అధికారంలోకి రాగానే వడ్డెరలకు పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పథకం కింద వడ్డెరలకు పనులు కేటాయిస్తామని లోకేశ్ వెల్లడించారు.

Updated Date - 2023-03-27T11:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising