ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Prasanna kumar Reddy: 3 గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే జగన్ గజగజ వణుకుతున్నాడా?

ABN, First Publish Date - 2023-03-25T10:58:05+05:30

మూడు గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే ఏపీ సీఎం జగన్ గజగజ వణుకుతున్నాడా? అని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు : మూడు గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే ఏపీ సీఎం జగన్ గజగజ వణుకుతున్నాడా? అని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరికి రూ.10 కోట్ల లెక్కన డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావని... వాళ్లని తమ పార్టీ సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. మీ టీడీపీ నుంచి పక్కకి వచ్చిన వారిని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. వరుస ఓటములతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి భయం పట్టుకుందని, ఈ భయంతో వచ్చే నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపడనక్కరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-03-25T10:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising