ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నంద్యాలలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2023-06-01T06:34:15+05:30

జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత బట్టువారి పల్లె సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత బట్టువారి పల్లె సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో ఈశ్వర్ అనే యువకుడికి పులి తారపడింది. పులిని చూసిన యువకుడు భయాందోళనతో పరుగులు తీశాడు. పులి సంచారంపై గ్రామస్థులకు తెలియజేయగా.. వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటానా స్థలికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని అధికారులు సూచించారు. గ్రామ శివారులో పులి సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2023-06-01T06:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising