Chandrababu: ముగిసిన చంద్రబాబు బెంగళూరు పర్యటన
ABN, Publish Date - Dec 28 , 2023 | 04:25 PM
మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బెంగుళూరు పర్యటన ముగిసింది. బెంగళూరు నుంచి ఆయన కుప్పం పయనమయ్యారు. కాసేపట్లో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చేరుకోనున్నారు.
చిత్తూరు: మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బెంగుళూరు పర్యటన ముగిసింది. బెంగళూరు నుంచి ఆయన కుప్పం పయనమయ్యారు. కాసేపట్లో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చేరుకోనున్నారు. గుడిపల్లి ఆర్టీసీ బస్టాండ్లో టీడీపీ సభకు చంద్రబాబుహాజరుకానున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు.
Updated Date - Dec 28 , 2023 | 04:27 PM