ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్వేదిగూడెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ABN, First Publish Date - 2023-02-06T21:11:39+05:30

బుట్టాయగూడెం (Butteyagudem) మండలం అంతర్వేదిగూడెం పంచాయతిలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): బుట్టాయగూడెం (Butteyagudem) మండలం అంతర్వేదిగూడెం పంచాయతిలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ (YCP) ప్రభుత్వ పాలనలో అధిక ధరలు, నాసిరకం మద్యం అమ్మకాలు, నిరుద్యోగ సమస్యతో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీ (TDP) ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని.. అందుకు మద్దతుగా 91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూసం ముక్కమ్మ, కొమరం మల్లేశ్వరరావు, ఆండ్రు శ్యామ్ కుమార్ (జాంగిరి), తెల్లం వెంకటేశ్వరరావు, వెట్టి రాయుడు, కోవ్వాసి వెంకన్నబాబు, కొర్సా పొసి, తాటి. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T21:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising