• Home » Eluru

Eluru

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు.

గంజాయి వల్లే లేడీ డాన్లు తయారు: సీఎం

గంజాయి వల్లే లేడీ డాన్లు తయారు: సీఎం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని ఏ మాత్రం అడ్డుకోలేదని.. దానిని విక్రయించడంతో పాటు తాగడం

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

కొబ్బరి రైతు కన్నీరు పెట్టే పరిస్థితి దాపురించింది. ధర ఒక్కసారిగా తగ్గిపోవండతో ఏం చేయాలో అర్ధంగాని పరిస్థితిలో రైతు దిగాలు చెందుతున్నాడు. ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది.

Maoists In Kakinada And Eluru: ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్

Maoists In Kakinada And Eluru: ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్

ఏపీలోని పలు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడలో 27 మంది మావోలు అరెస్ట్ అవగా.. కాకినాడ, ఏలూరులోనూ మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Class 5 Student: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి పీక కోసి తోటి విద్యార్థులు..

Class 5 Student: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి పీక కోసి తోటి విద్యార్థులు..

చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని విద్యార్థులు ఆనంద్ కుమార్ అనే బాలుడిపై కత్తితో దాడి చేశారు. అతడి పీక కోసేశారు.

Road Accident in Eluru: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

Road Accident in Eluru: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర అదుపుతప్పి ప్రైవేటు బస్సు ఇవాళ(సోమవారం) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 16మంది ప్రయాణికులు ఉన్నారు.

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు.

Dwaraka Tirumala Temple: చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం

Dwaraka Tirumala Temple: చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం

గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి.

Thefts Near Dwaraka Tirumala: ద్వారకా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్..

Thefts Near Dwaraka Tirumala: ద్వారకా తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్..

తిరుగు ప్రయాణంలో తల్లీకొడుకులు ద్వారకా తిరుమల బస్టాండులో బస్ ఎక్కారు. బస్ ఎక్కిన తర్వాత సత్యవాణి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఉన్న పర్సు పోయినట్లు గుర్తించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి