• Home » Eluru

Eluru

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన తల్లి, కూతురు అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య

ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య

ఏలూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో టెన్త్ చదవుతున్న అజిత్.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.

ఏలూరులో పెద్ద పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీ అధికారులు

ఏలూరులో పెద్ద పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీ అధికారులు

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Nominated Posts: పొలిటికల్ పండగెప్పుడు..

Nominated Posts: పొలిటికల్ పండగెప్పుడు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఏలూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, వేధింపులు ఎదుర్కొన్న తమకు ఇప్పుడు న్యాయం జరగడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

Sankranti Special Trains: పండుగకు రెండు ప్రత్యేక రైళ్లు..

Sankranti Special Trains: పండుగకు రెండు ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది..

Sankranti Cockfights 2026: సంక్రాంతి సంప్రదాయం పేరుతో కోడి పందేలు.. కోట్ల వ్యాపారంగా బరులు..

Sankranti Cockfights 2026: సంక్రాంతి సంప్రదాయం పేరుతో కోడి పందేలు.. కోట్ల వ్యాపారంగా బరులు..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..

 Sankranti Bus Fares: పండుగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ

Sankranti Bus Fares: పండుగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ

సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.

Bomb Threat: అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్

Bomb Threat: అనంత కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్

అనంతపురం జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి