ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma : బాబాయ్ హంతకులకు అండగా ఉన్న జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదు

ABN, First Publish Date - 2023-06-01T14:01:38+05:30

బాబాయ్ వైఎస్ వివేకా హంతకులకు అండగా ఉన్న సీఎం జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ రెడ్డి అని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : బాబాయ్ వైఎస్ వివేకా హంతకులకు అండగా ఉన్న సీఎం జగన్ రెడ్డికి క్రెడిబులిటి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టినోడు జగన్ రెడ్డి అని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో టీడీపీ అధినేత చంద్రబాబును పేదల పెన్నిధి అంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను చూసి వైసీపీకి దడ పుడుతోందన్నారు. కళ్ళ ముందు ఓటమి కనపడుతోందన్నారు. వైసీపీకి 175 మంది అభ్యర్థులు లేరని.. వైసీపీకి వుంటే జగన్ రెడ్డి వెంటనే ప్రకటించాలన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీ ఓటమి తప్పదు అని తేలిందని.. అందుకే జగన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నాడని బోండా ఉమ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-01T14:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising