ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Biyyapu Madhusudhan Reddy : బాలకృష్ణకు మెంటల్ ఉంది.. అసెంబ్లీలోకి రానివ్వకండి

ABN, First Publish Date - 2023-09-22T12:14:38+05:30

అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్‌లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు.

అమరావతి : అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్‌లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు. ఆయన సభలోకి వస్తే ఎవరిని కాల్చేసినా కేసులు ఉండవన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడికి, చంద్రబాబుకు మెంటల్ ఉందన్నారు. వీరందరిని మానసిక చికిత్సాలయానికి తరలించాలని బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-22T12:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising