ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ విషయంలో జగన్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం: రఘురామ

ABN, First Publish Date - 2023-01-11T17:41:52+05:30

ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు. రైతుల పొట్టకొట్టి ఇన్ని వేల ఎకరాలు కంపెనీకి ఇవ్వడం అవసరమా?, షిర్డీసాయి కంపెనీకి రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్‌ ఇవ్వడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. కడప వాసి తప్పితే విశ్వేశ్వరరెడ్డికి వేరే గుర్తింపు ఏమీలేదన్నారు. ఇది కేవలం జగన్‌రెడ్డి (CM Jagan) స్థలయజ్ఞం మాత్రమేనని విమర్శించారు. రామాయపట్నం పోర్టుకు ల్యాండ్ తీసుకుంటున్నామని చెప్పి కడప వాసికి భూమి అప్పగించడం సరికాదన్నారు. దీనిపై జగన్‌రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు.

Updated Date - 2023-01-11T17:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising