ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అప్పుడు డీజే పాటలు తప్పులేదు.. ఇప్పుడు మాత్రం..: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2023-01-25T17:04:23+05:30

జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు.

ఢిల్లీ: జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు. లోకేష్ (Lokesh) యువగళంకు మాత్రం షరతులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు (Highcourt) లో జీవో నం.1 రద్దు చేస్తే యాత్రకు అన్ని ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఏపీ ప్రభుత్వం (AP Govt) అప్పుల మీద అప్పులు చేసిందని, ఈ ఏడాది రూ.80 వేల కోట్లు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేస్తుంటే.. ఏపీలో పరిశ్రమలు పెడతామంటే.. మాకేంటి అంటున్నారని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-25T17:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising