ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీలో దారుణాలు కలవరపెడుతున్నాయి: మందకృష్ణ మాదిగ

ABN, First Publish Date - 2023-05-21T17:16:13+05:30

ఏపీ (AP)లో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (Manda Krishna Madiga) మాదిగ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ (AP)లో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (Manda Krishna Madiga) మాదిగ అన్నారు. ప్రశ్నించడమే ఏపీలో నేరంగా మారిందన్నారు. జడ్జీల్నే జైళ్లల్లో పెట్టే పరిస్థితి ఏపీలో వచ్చిందని మండిపడ్డారు. ఏపీలో జరుగుతోన్న దారుణాలు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాధితుల కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ అచ్చెన్న మరణంలో ఇదే జరిగిందన్నారు. అనుమానితుల పేర్లను బాధిత దళితులు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దళితులు హత్యకు గురవుతున్నా.. హత్య కేసు నమోదు కావడం లేదన్నారు. ఏపీలో దళితులు మాడిమసై పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-21T17:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising