ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2023-09-07T10:51:33+05:30

జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజి కి చెందిన బస్సు గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు బ్రిడ్జి మీదగా వెళుతుండగా రోడ్డు కుంగడంతో బస్సుకు పక్కకు ఒరిగిపోయింది. రెండు రోజులుగా కురుసిన వర్షానికి వదర రావడంతో తాత్కాలిక రోడ్డు కుంగిపోయింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దిగా ప్రాణాలు దక్కించుకున్నారు. బ్రిడ్జిపై ప్రమాదం తప్పడంతో బస్సు డ్రైవర్, విద్యార్థులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు యత్నిస్తున్నారు.

Updated Date - 2023-09-07T10:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising