ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం.. నా చావుకు సీఎం జగనే కారణంటూ లేఖ

ABN, First Publish Date - 2023-12-10T18:23:47+05:30

సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం: సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు సీఎం జగనే కారణమని బాధితుడు లేఖ రాశారు.

5 పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో టీచర్ మల్లేశ్ పోస్టు చేశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5వ తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో ఉపాధ్యాయుడు మల్లేశ్ వెల్లడించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ఉపాధ్యాయులు చేరుకుంటున్నారు.



Updated Date - 2023-12-10T18:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising