ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naini Rajender Reddy: ద్రోహంచేసే కోవర్టులు మా పార్టీలో ఉన్నారు

ABN, First Publish Date - 2022-12-24T12:46:00+05:30

కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేసే కోవర్టులు తమ పార్టీలో ఉన్నారని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేసే కోవర్టులు తమ పార్టీలో ఉన్నారని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి (DCC President Naini Rajender Reddy) అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... గతంలో కూడా తనపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కోవర్టులు, పార్టీకి ద్రోహం చేసేవారిని గుర్తించామన్నారు. సాక్షాధారాలతో సహా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోస్టర్లు వేసిన దుర్మార్గులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై ప్రశ్నిస్తే తమ పార్టీలోని కోవర్టులతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-24T12:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising