ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: హైకోర్టుకు ఎంపీ ధర్మపురి అర్వింద్

ABN, First Publish Date - 2022-11-29T11:40:06+05:30

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) హైకోర్టును ఆశ్రయించారు. తనను చంపుతానని మీడియా ముఖంగా చెప్పిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో తెలిపారు. కుటుంబ సభ్యులను అవమానించిన కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంపీ అర్వింద్ (BJP MP) పిటిషన్‌పై మరికాసేపట్లో హైకోర్టు విచారించనుంది.

Updated Date - 2022-11-29T11:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising