ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharmapuri Arvind: ఏపీని వెళ్లి మద్రాస్‌లో కలపండి

ABN, First Publish Date - 2022-12-09T13:01:57+05:30

రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ‘‘ఒకప్పుడు ఆంధ్రా.. మద్రాస్ నుంచి విడిపోయింది. ఏపీని వెళ్లి మద్రాస్‌లో కలపండి. సజ్జల రామకృష్ణ ఏమన్నా ఎమ్మెల్యేనా. జగన్ సలహాదారుని మార్చుకో. ఇలాంటి వాళ్లను సలహాదారుడుగా జగన్ పెట్టుకుంటాడా. మా తెలంగాణపై ఎందుకు పడతారు. సజ్జల లాంటి సలహాదారున్ని జగన్ పెట్టుకుంటాడా?’’ అంటూ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-12-09T13:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising