ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaggareddy: గాడ్సే వారసులా బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2022-11-20T18:27:26+05:30

స్వాంతంత్ర్యోద్యమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్వాంతంత్ర్యోద్యమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ (RSS) సావర్కర్ బ్రిటిష్కి ఏజెంట్గా పనిచేశారని, రాహుల్పై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ అవమానించిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్గాంధీని హత్య చేస్తాం అని చెబుతారా?, ఇంత దుర్మార్గం ఉంటుందా?.. గాడ్సే వారసులా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2022-11-20T18:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising