ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: వైసీపీ సైకోలను భూస్థాపితం చేసేంతవరకు నేనుంటా..!!

ABN, First Publish Date - 2022-12-02T19:47:16+05:30

ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని చంద్రబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు: (తూర్పుగోదావరి జిల్లా) నిడదవోలులో 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ (YCP) సైకోలను భూస్థాపితం చేసేంతవరకు తానుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బాగుచేసే వరకు తాను ఉంటానని చంద్రబాబు చెప్పారు. సకల శాఖామంత్రి సజ్జల కొండలన్నీ మింగేస్తున్నారని, ఒక సైకో చేతుల్లో రాష్ట్రం నాశనం అవుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల బాగు కోసమే తన పోరాటమని, వచ్చే ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలు కాదని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-12-02T19:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising