ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నేడు శ్రీశైలం చేరుకోనున్న జగద్గురు స్వామీజీ పాదయాత్ర

ABN, First Publish Date - 2022-11-30T10:12:25+05:30

శ్రీశైల జగద్గురు స్వామిజి చెన్నసిద్దరామ పండితారాధ్య మహాస్వామీజీ పాదయాత్ర శ్రీశైలం నల్లమల అడవులకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైల జగద్గురు స్వామిజీ చెన్నసిద్దరామ పండితారాధ్య మహాస్వామీజీ పాదయాత్ర శ్రీశైలం నల్లమల అడవులకు చేరుకుంది. గత నెలలో కర్నాటక నుంచి స్వామీజీ పాదయాత్రను మొదలుపెట్టారు. లోకకళ్యాణార్ధం సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న జగద్గురు పీఠాధిపతి ఈరోజు శ్రీశైలం చేరుకోనున్నారు. దాదాపు 40 రోజులకుపైగా పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామి అమ్మవార్లను జగద్గురు పీఠాధిపతి దర్శించుకోనున్నారు. స్వామీజీ దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు.

Updated Date - 2022-11-30T10:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising