ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Roja: ఏపీ కళాకారులంటే ఆషామాషీ కాదు

ABN, First Publish Date - 2022-12-19T12:35:17+05:30

రాష్ట్రంలో నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) తెలిపారు. సోమవారం మీడియాతో మీట్లాడుతూ... నాలుగు జోన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ఫైనల్స్ నిర్వహిస్తున్నామని... ఎంత టాలెంట్ ఉన్నా ప్రోత్సాహం, గుర్తింపు ఉండాలని అన్నారు. కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా కళాకారుల కుటుంబ సభ్యురాలినే అని అన్నారు. మన కళలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని తెలియజేశారు. నాలుగు జోన్లలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో ఎంతో మంది కళాకారులను గుర్తించామన్నారు. ‘‘ఏపీ కళాకారులంటే ఆషా మాషీ కాదు... అద్భుతమైన టాలెంట్ ఉన్నవారని అందరికీ తెలిసిందే’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.

Updated Date - 2022-12-19T12:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising