ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పులివెందులలో శైలజానాథ్, తులసిరెడ్డి పర్యటన

ABN, First Publish Date - 2022-11-18T15:03:36+05:30

పులివెందులలోని రాజీవ్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్‌, తులసిరెడ్డి పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పులివెందులలోని రాజీవ్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్‌ (Sailajanth), తులసిరెడ్డి (Tulasi reddy) పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... మోదీ (Narendra Modi) కాళ్లను తప్ప ముఖం చూడలేని ధైర్యవంతుడు జగన్‌ (YS Jagan mohanreddy) అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దగ్గర జగన్ (AP CM) ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. అసమర్థ పాలకుడిని పక్కకు తప్పించాల్సిన సమయం వచ్చిందని శైలజానాథ్‌ (APCC Chief) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-18T15:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising