ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPI Ramakrishna: బీజేపీ కండువా కప్పుకుంటే కేసులే లేకుండా చేస్తున్నారు

ABN, First Publish Date - 2022-12-02T18:51:12+05:30

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీలపై దాడికి ప్రతి అంశాన్ని కేంద్రం వాడుకుంటోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీలపై దాడికి ప్రతి అంశాన్ని కేంద్రం వాడుకుంటోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతోనే సాఫ్ట్‌గా ఉంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుమార్తెపై ఈడీ కేసు పెట్టారని, ఏపీలో నాలుగేళ్లైనా వివేకా హత్య కేసు తేల్చలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులే లేకుండా చేస్తున్నారని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-12-02T18:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising