ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sugunamma: సీఎం జగన్ బలిజల ద్రోహి

ABN, First Publish Date - 2022-12-22T13:33:52+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలిజల ద్రోహి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan REddy) బలిజల ద్రోహి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (TDP Former MLA Sugunamma) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ కల్పించిన ఐదు శాతం రిజర్వషన్లను జగన్ సర్కార్ (Jagan Government) రద్దు చేసిందన్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజ్వేషన్లు కల్పించిందని తెలిపారు. కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్‌లలో 5శాతం టీడీపీ కల్పించిందని గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్‌కు సీఎం ఇప్పటి వరకు రూపాయి నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. తిరుపతి బలిజ భవన్ వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైందని తెలిపారు. బలిజ భవన్ భూమి కబ్జాలో స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. కాపులకు ఐదు శాతం రిజ్వేషన్‌ను సీఎం జగన్ కల్పించాలని సుగుణమ్మ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-22T13:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising