ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీఎం జేబు సంస్థలా ఆర్టీసీ మారింది: వర్ల

ABN, First Publish Date - 2022-12-20T20:12:22+05:30

ముఖ్యమంత్రి (CM) జేబు సంస్థలా ఆర్టీసీ మారిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Vrala Ramaiah) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ముఖ్యమంత్రి (CM) జేబు సంస్థలా ఆర్టీసీ మారిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Vrala Ramaiah) అన్నారు. జగన్‌రెడ్డి (Jagan) రథ చక్రాల కింద ఆర్టీసీ చక్రాలు నలుగుతున్నాయన్నారు. ఆర్టీసీ (RTC) భూములు దోచుకునేందుకే.. ప్రభుత్వ పరమనే నాటకమడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వద్దంటున్నా వినకుండా ప్రభుత్వ పరం చేసి ఆర్టీసీ యూనియన్లు బోల్తా పడ్డాయన్నారు. ఆర్టీసీలోని ఖాళీ స్థలాలు భవిష్యత్లో వైసీపీ పరమవుతాయన్నారు. బాపట్లలో 2 ఎకరాల భూమిని వైసీపీ (YCP)కి అంకితం చేసుకున్నారని ఆరోపించారు. కార్పొరేషన్గా కొనసాగితే ఆర్టీసీ స్థలాలు కొట్టేసే అవకాశం ప్రభుత్వానికి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. సీఎం జోక్యం చేసుకొని ఆర్టీసీ స్థలాల కబ్జాను ఆపాలని సూచించారు.

Updated Date - 2022-12-20T20:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising