Home » LATEST NEWS
ఇండియా–సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. విశాఖలో జరుగుతున్న 3వ వన్డే సిరీస్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీ దక్కించుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలు పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు.
చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరజ్వాద స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదని అన్నారు. అది తన బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. మరో 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అర్థరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం రాజ్ఘాట్ను సందర్శించారు పుతిన్. రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
ఉప్పల్ పీఎస్ పరిధి కుమ్మరికుంటలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో రూ.3కోట్లు వసూలు చేసిన దంపతులు పరారయ్యారు. ఆ ప్రాంతంలో వారు పదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు.
వై నాట్ 175? అని ఎన్నికలకు ముందు బల్లగుద్ది ప్రచారం సాగించిన వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. దానికి గల కారణాలను ఇప్పుడిప్పుడే తెలుసుకునేందుకు యత్నిస్తోంది. ఆ వివరాలు మీకోసం..
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 10 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అఖండ-2 తాండవం స్పెషల్ ప్రీమియర్ షోలను చిత్ర నిర్మాణ సంస్థ రద్దు చేసింది. ఎందుకంటే..
టీటీడీ పరకామణి కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు రాజ్ నిడమోరు, హీరోయిన్ సమంత వివాహం తర్వాత ఆయన మాజీ భార్య శ్యామలీకి నెటిజన్స్ సపోర్ట్ పెరిగింది. దీంతో తనకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణపై ఎక్స్ లో ఆమె మరో పోస్టు చేశారు.
పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలని గరికపాటి నరసింహారావు అన్నారు. జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని తెలిపారు.
ఐబొమ్మ రవికి పోలీసులు షాకిచ్చారు. మరో నాలుగు కేసుల్లో అతడిని కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భుజం నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన రాహుల్ ఆయనకు కొద్దిసేపు మసాజ్ చేశారు.