Home » LATEST NEWS
మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిరంజీవి సతీమణి సురేఖతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ శ్రీవారిని దర్శించుకున్నారు.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఆయన తిరుమల వెళ్లారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ వివరాలు ఈ వీడియోలు మీకోసం...
అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం వెండి రేటు సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. నేటి ట్రేడింగ్లో 80 డాలర్ల మార్కును దాటిన కాసేపటికి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో మళ్లీ 80 డాలర్ల దిగువకు పడిపోయింది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.
బీ 1, ఎమ్ 2 కంపార్ట్మెంట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించామనిఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగికి బ్రేక్లు పట్టేయడంతో మంటలు చెలరేగాయని అన్నారు.
అమ్మానాన్న అనే పిలుపు కోసం ఆరాటపడే దంపతులే వారి లక్ష్యం. దళారులను పెట్టుకుని మరీ అలాంటివారి కోసం అన్వేషిస్తారు. లక్షల కొద్దీ ఒప్పందాలు చేసుకుని.. ముక్కుపచ్చలారని పసికందులను సరకుల్లా విక్రయిస్తుంటారు. అలాంటి ముఠాలోని కీలక వ్యక్తులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే...
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిపై ఛార్జ్షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. జోగి సోదరులు కల్తీ మద్యంతో ఎంత దోచుకున్నారో అధికారులు లెక్క తేల్చారు.
ఇవాళ రాశి ఫలాలు వివిధ రాశుల వారికి వివిధ రకాలుగా ఉన్నాయి. వ్యాపారం, ఆర్థిక లాభం, విద్య, గౌరవం, తదితర విషయాల గురించి జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్న వివరాల ప్రకారం..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు
2025 సంవత్సరం హస్తం పార్టీకి కలిసొచ్చిందా.. మంత్రుల మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయా.. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఏసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజు పేటకు చెందిన శాంతికి వివాహం జరిగింది.
శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.
మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకు ఇటీవల అరెస్ట్ అయ్యాడు. వరకట్న వేధింపులు, గృహహింస వంటి వాటిపై తొలి ఇద్దరు భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను చూడండి.