రోగి అనుమతిస్తేనే ఐసీయూలోకి..
ABN, Publish Date - Jan 09 , 2024 | 01:37 PM
ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ABN Digital: ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను ఐసీయూలో చేర్చుకోవడంపై 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది. రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 09 , 2024 | 01:37 PM