ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షర్మిల ఏపీకి రావొద్దంటూ జగన్ రాయబారం..

ABN, Publish Date - Jan 01 , 2024 | 10:47 AM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారన్న వార్తతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే తాడేపల్లి రెక్కలు తెగినట్టేనని బెంబేలెత్తిపోతోంది.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారన్న వార్తతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే తాడేపల్లి రెక్కలు తెగినట్టేనని బెంబేలెత్తిపోతోంది. జగన్ బాణం తాడేపల్లి గోడలు బద్దలు కొట్టుకుని వస్తుండడంతో సీఎం జగన్ గుండెళ్లో రైల్లు పరిగెడుతున్నాయి. సోదరి షర్మిల ఏపీలోకి రాకుండా నచ్చజెప్పడానికి జగన్ రాయబారం పంపినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 01 , 2024 | 10:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising