ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జనసైనికుడిపై వైసీపీ మూకుమ్మడి దాడి..

ABN, Publish Date - Mar 28 , 2024 | 10:41 AM

అమరావతి: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మచిలీపట్నంలో పేర్ని నానీ అనుచరులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి చేసిన నానీ అనుచరులు ఇప్పుడు పేస్‌బుక్‌లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటూ...

అమరావతి: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మచిలీపట్నంలో పేర్ని నానీ అనుచరులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి చేసిన నానీ అనుచరులు ఇప్పుడు పేస్‌బుక్‌లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటూ తోట యశ్వంత్ అనే జనసైనికుడిపై మూకుమ్మడి దాడి చేశారు. పేర్నినాని సమక్షంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత ఆయనను పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న జనసైనికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 10:41 AM

Advertising
Advertising