పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ గురి
ABN, Publish Date - Mar 22 , 2024 | 10:24 AM
మంచిర్యాల: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక గురి పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తోంది. అందులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ప్రాధాన్యత ఇస్తోంది.
మంచిర్యాల: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక గురి పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తోంది. అందులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ నుంచి కాషాయం కండువ కప్పుకున్న గోమాస శ్రీనివాస్ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. సీనియర్లను పక్కకుపెట్టి శ్రీనివాస్కు సీటివ్వడంలో ఆంతర్యమేంటి? టిక్కెట్ కేటాయించే విషయంలో ఏ సమీకరణలను పరిగణలోకి తీసుకుంది? త్రిముఖ పోరులో కమలం వికసించేనా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 22 , 2024 | 10:24 AM