ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీకి చెక్ పెట్టిన టీడీపీ..

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:15 AM

అమరావతి: టీడీపీ టిక్కెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విబేధాలకు దారితీసింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న వైసీపీ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి తెరతీసింది. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు వైసీపీలో చేరుతున్నారని వైరల్ చేసింది.

అమరావతి: టీడీపీ టిక్కెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విబేధాలకు దారితీసింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న వైసీపీ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి తెరతీసింది. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు వైసీపీలో చేరుతున్నారని వైరల్ చేసింది. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు ఐక్యత ప్రదర్శించడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. దీంతో తమకు ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఉన్న అధికారపార్టీ నేతలు టీడీపీ యూనిటీని దెబ్బతీసే కుట్రలకు ప్లాన్ చేశారనే టాక్ ఉంది. ఇంతకూ ఏ నీయోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 10:15 AM

Advertising
Advertising