ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ మంత్రిపై తనయుల తిరుగుబాటు..

ABN, Publish Date - Apr 03 , 2024 | 08:36 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు తన కుమార్తె అనురాధకు వైసీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు తన కుమార్తె అనురాధకు వైసీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఆయన తనయులు తండ్రిపై తిరుగుబాటు చేశారు. సోదరిని రాజకీయ వారసురాలిగా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారు. అనురాధపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సోదరుడు రవి సిద్ధమవుతున్నారు. మాడుగుల వైసీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

Updated Date - Apr 03 , 2024 | 08:36 AM

Advertising
Advertising