ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర భేటీ..

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:09 AM

హైదరాబాద్: అందుబాటలో ఉన్న వైఎస్సార్‌టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చలు జరపనున్నట్లు సమాచారం.

హైదరాబాద్: అందుబాటలో ఉన్న వైఎస్సార్‌టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చలు జరపనున్నట్లు సమాచారం. అనంతరం పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కుటుంబసమేతంగా షర్మిల పులివెందులకు బయలుదేరనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ తొలి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 11:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising