ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:18 AM

అమరావతి: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో పారిశుద్ద్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి.

అమరావతి: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో పారిశుద్ద్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. కరోనాతోపాటు ఇతర అంటువ్యాధులు ప్రభలుతుండడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 11:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising