ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫోన్ ట్యాపింగ్.. నేతల మధ్య మాటల యుద్ధం

ABN, Publish Date - Apr 04 , 2024 | 08:06 AM

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు..

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించగా.. భుజంగరావు కస్టడీ కేసు విచారణ గురువారం (ఈరోజు) జరగనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 04 , 2024 | 08:06 AM

Advertising
Advertising