ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎం ఏ మొహం పెట్టుకుని ప్రచానికి వస్తున్నారు?..

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:02 PM

కర్నూలు: 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు జగన్ అలవిగానీ హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను గాలికొదిలేశారు.

కర్నూలు: 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు జగన్ అలవిగానీ హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. ఇక కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అంటే చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేవు. ఐదేళ్ల పాలనలో ఏమీ చేయని సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రతిపక్ష నేతలు, కర్నూలు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 12:02 PM

Advertising
Advertising