ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి: పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Jan 10 , 2024 | 12:07 PM

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తప్పు చేయనట్లయితే విచారణకు స్వాగతించాలని అన్నారు.

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తప్పు చేయనట్లయితే విచారణకు స్వాగతించాలన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను కేంద్రం కాపాడుతోందని మంత్రి ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు బినామీ అని విమర్శించారు. బండి సంజయ్ డ్రామా ఆర్టిస్టు అని.. ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 12:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising