ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం

ABN, Publish Date - Jan 16 , 2024 | 11:41 AM

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ ఠాపిక్‌గా మారాయి. ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. తనకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, కేసు పెండింగ్‌లో ఉంది కాబట్టి తాను నేటి విచానణకు రాలేనని లేఖలో స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 16 , 2024 | 11:44 AM

Advertising
Advertising