ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల సమయంలో జగన్ డీఏ డ్రామా

ABN, Publish Date - Mar 16 , 2024 | 09:31 AM

అమరావతి: మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డీఏల డ్రామాకు తెరతీసింది. 2023 జనవరి-జులై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై నిన్న అర్ధరాత్రి హడావుడిగా జీవోలు జారీ చేసింది.

అమరావతి: మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డీఏల డ్రామాకు తెరతీసింది. 2023 జనవరి-జులై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై నిన్న అర్ధరాత్రి హడావుడిగా జీవోలు జారీ చేసింది. 2023 జనవరి డీఏను ఈ ఏడాది ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో.. 2023 జులై నెలకు సంబంధించి డీఏను ఈ జులై వేతనంతో కలిపి ఆగస్టులో ఇవ్వనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దీని ప్రకారం ఉద్యోగులు కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక డీఏ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా మరోదాన్ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 09:31 AM

Advertising
Advertising