ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్ బటన్ నొక్కినా రాని ఫీజులు..

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:42 AM

అమరావతి: విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటాడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తిత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది.

అమరావతి: విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటాడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తిత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబర్‌లో ఇవ్వాల్సిన ఫీజులకు ముఖ్యమంత్రి మార్చి 1వ తేదీన బటన్ నొక్కారు. 20 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు. కానీ సీఎం బటన్ నొక్కినందున ఫీజులు కట్టాల్సిందేనంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 11:42 AM

Advertising
Advertising