ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీచర్ల అక్రమ బదిలీ స్కాం 50 కోట్లు..!

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:23 AM

అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. టీచర్లను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ. 50 కోట్లు అధికారపార్టీ నేతలు మెక్కేసారు. సుమారు 12 వందల మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపింది.

అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. టీచర్లను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ. 50 కోట్లు అధికారపార్టీ నేతలు మెక్కేసారు. సుమారు 12 వందల మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపింది. అయితే ఆరోపణల నేపథ్యంలో డీఈవోలు వాటిని వెంటనే బయటపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు. తాజాగా వసూలు చేసిన రూ. 50 కోట్లు అధికార పార్టీకి చెందిన కీలక నేత తన నియోజకవర్గంలో పంపకాలకు ఉపయోగించబోతున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 09:23 AM

Advertising
Advertising