ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు

ABN, Publish Date - Mar 20 , 2024 | 11:35 AM

చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ఇప్పటి వరకు చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది.

చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ఇప్పటి వరకు చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది. అధికారపార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈసీ ఈ మేరకు వేటు వేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై గట్టిచర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 11:35 AM

Advertising
Advertising