ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:22 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల అభ్యర్థులను సీఈసీ ఎంపీక చేయనుంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈరోజే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 11:22 AM

Advertising
Advertising