ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముఖ్యమంత్రి జగన్ కు బొమ్మ పిచ్చి..

ABN, Publish Date - Apr 01 , 2024 | 08:34 AM

అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పక్షం రోజులు అయింది. అయినా రాష్ట్రంలో కోడ్ అమలు అంతంతమాత్రమే. ప్రభుత్వ పెద్దలకు ఈసీ నియమావళి అంటే లెక్కలేకుండా పోయింది.

అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పక్షం రోజులు అయింది. అయినా రాష్ట్రంలో కోడ్ అమలు అంతంతమాత్రమే. ప్రభుత్వ పెద్దలకు ఈసీ నియమావళి అంటే లెక్కలేకుండా పోయింది. రైతులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల సర్వే అనంతరం రైతు భూమి చిత్రపటాన్ని తెలియజేసే ల్యాండ్ పార్శిల్ మ్యాప్ ఇతర రికార్డులపై తన బొమ్మలు ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ హుకూం జారీ చేసినట్లు తెలిసింది. వందేళ్ల తర్వాత కూడా భూముల సర్వే తానే ప్రారంభించానని, సర్వే కార్యక్రమంలో తన పేరు తొలగించడం కుదరదని ఆయన అధికారులకు చెప్పినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 08:34 AM

Advertising
Advertising