గ్రీన్కో గుట్టురట్టు.. జగన్ అవినీతి బాగోతం..
ABN, Publish Date - Mar 25 , 2024 | 09:09 AM
అమరావతి: జగన్ సర్కార్ అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా సొమ్ములు దోచిపెడుతోంది. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, పులివెందుల వాసి విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన ఇండో సోల్కు వేలాది ఎకరాలు ధారాదత్తం చేయగా తాజాగా మరో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది.
అమరావతి: జగన్ సర్కార్ అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా సొమ్ములు దోచిపెడుతోంది. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, పులివెందుల వాసి విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన ఇండో సోల్కు వేలాది ఎకరాలు ధారాదత్తం చేయగా తాజాగా మరో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇండో సోల్కు నామమాత్రపు ధరకు భూములు లీజుకు ఇస్తే.. గ్రీన్ కో కంపెనీకి చౌక ధరకే వేలాది ఎకరాలు అమ్మేసింది. గ్రీన్ కోకు జగన్ సర్కార్ తక్కువ ధరకు ఎందుకు అమ్ముతోందంటే.. ఈ కంపెనీ వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందినది కావడమే..మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 25 , 2024 | 09:09 AM